'తెలంగాణ సర్కారుకు సుప్రీం మంచి సందేశమిచ్చింది' | higher-education-council-of-telangana-not-correct-says-ganta-srinivasarao | Sakshi
Sakshi News home page

Published Tue, Aug 5 2014 2:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

స్థానికతపై తెలంగాణ సర్కారుకు దేశ అత్యున్నత న్యాయస్థాయం సుప్రీంకోర్టు మంచి సందేశాన్నే ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.తెలంగాణ సర్కారు చెప్పినట్లు 1956 స్థానికతను అమలు చేస్తే ఆ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ వాళ్లు కాకుండా పోతారని ఆయన తెలిపారు. తెలంగాణ ఉన్నత విద్యామండలి రాజ్యాంగ విరుద్దమని గంటా తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన గంటా.. కౌన్సిలింగ్ పై సుప్రీం తీర్పును తెలంగాణ ప్రభుత్వం గౌరవించాలన్నారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement