చెట్టుకింద ప్లీడర్ ఇంట్లో.. రూ. 157 కోట్లు! | lawyer enmasses huge money, rs 157 crores seized so far | Sakshi
Sakshi News home page

Dec 13 2016 7:27 AM | Updated on Mar 20 2024 5:03 PM

ఆయనో న్యాయవాది. పేరు రోహిత్ టాండన్. కానీ ఆయన పేరు ఎవరికీ పెద్దగా తెలియదు. సుప్రీంకోర్టు కాదు కదా, ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌లో కూడా ఎవరూ ఆయనను గుర్తుపట్టరు. కానీ ఇప్పటివరకు ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన ఇంటి మీద చేసిన దాడుల్లో ఏకంగా రూ. 157 కోట్లు బయటపడ్డాయి. ఒకసారి కాదు.. ఏకంగా మూడు సార్లు దాడులు చేశారు. తాజాగా చేసిన దాడిలో 13.5 కోట్ల రూపాయలు బయటపడ్డాయి.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement