ఇటు సింధు సంతోషం.. అటు జైశా విషాదం | Marathon Runner Jaisha says No Water Provided By Indian Officials At Rio | Sakshi
Sakshi News home page

Published Mon, Aug 22 2016 8:28 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

సంతోష సమయాల్లో విషాదాన్ని ఎవ్వరూ కోరుకోరు. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ పరిస్థితి తలెత్తింది. రియో ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన క్రీడాకారులను జాతి ఘనంగా సన్మానించుకుంటున్న రోజే.. అదే ఒలింపిక్స్ లో పాల్గొని.. కనీసం గుక్కెడు మంచినీళ్లకు దొరక్క తీవ్ర అస్వస్థతకు గురైన అథ్లెట్ ఓ.పి. జైశా విషాదగాథ వెలుగులోకి వచ్చింది. ప్రఖ్యాత వార్తా సంస్థ ఏఎన్ఐ తెలిపిన వివరాలివి..

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement