జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న కిడ్నీ రాకెట్ వ్యవహారంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ రాకెట్కు కేవలం మహారాష్ట్రకే కాకుండా ఉత్తరప్రదేశ్, జమ్మూ-కశ్మీర్లకు కూడా లింకు ఉందని, కనీసం మూడు రాష్ట్రాలకు సంబంధముందని పోలీసువర్గాలు భావిస్తున్నాయి.