సర్వత్రా ఆసక్తిగా నెలకొన్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసు తీర్పును సుప్రీం కోర్టు సోమవారం కూడా వెలువరించడంలేదు. ఆరోజు కేసుల జాబితాలో దీనిని చేర్చలేదు. ఈ కేసులో తీర్పుపైనే శశికళ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. జయ అక్రమాస్తుల కేసులో శశికళ రెండో నిందితురాలిగా ఉన్నారు.