అధికార కాంగ్రెస్ పార్టీకి, లెఫ్టినెంగ్ గవర్నర్ కిరణ్ బేడీకి మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. జూలై 4న ముగ్గురు నేతలను కేంద్రం ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడం,ఆపై కిరణ్ బేడీ వారితో ప్రమాణ స్వీకారం చేయించడం పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.
Jul 21 2017 5:36 PM | Updated on Mar 22 2024 11:17 AM
అధికార కాంగ్రెస్ పార్టీకి, లెఫ్టినెంగ్ గవర్నర్ కిరణ్ బేడీకి మధ్య వివాదం రోజురోజుకు పెరిగిపోతోంది. జూలై 4న ముగ్గురు నేతలను కేంద్రం ఎమ్మెల్యేలుగా నామినేట్ చేయడం,ఆపై కిరణ్ బేడీ వారితో ప్రమాణ స్వీకారం చేయించడం పుదుచ్చేరి రాజకీయాల్లో సంచలనం సృష్టించింది.