నిజాంలాగే కేసీఆర్‌ నిరంకుశ పాలన | Ram Madhav slams KCR, says BJP is the onlyalternate in Telangana | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 18 2017 4:30 PM | Last Updated on Thu, Mar 21 2024 7:53 PM

నాటి నిజాం నిరంకుశ ధోరణిలోనే నేడు తెలంగాణలో నియంతృత్వ పోకడలో పరిపాలన కొనసాగుతున్నదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ​ విమర్శించారు. అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసమే టీఆర్‌ఎస్‌ ఎన్నికల సమయంలో ఉత్తిమాటలు చెప్పిందనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement