రూ.8 లక్షల కొత్త కరెన్సీ పట్టివేత | Rs 8 lakh new currency Capture at khammam | Sakshi
Sakshi News home page

Dec 18 2016 12:49 PM | Updated on Mar 21 2024 8:55 PM

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో రాములు అనే వ్యక్తి నుంచి రూ.8 లక్షల కొత్త కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవి అన్నీ రూ.2 వేల నోట్లే కావడం విశేషం. అతడిని ప్రశ్నించగా తాను కమీషన్ వ్యాపారం చేస్తుంటానని, తనకు పలువురి నుంచి రావాల్సిన నగదు వచ్చిందని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement