పిడుగుపాటుకు ఏడుగురు మృతి | Seven people killed by lightning | Sakshi
Sakshi News home page

May 14 2017 7:45 PM | Updated on Mar 22 2024 11:06 AM

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఆదివారం పిడుగుపాటుకు ఏడుగురు మృతిచెందారు. అనంతపురం జిల్లాలో ఐదుగురు, కర్నూలు జిల్లాలో ఇద్దరు మరణించారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కలుగోడు గ్రామంలో ఆదివారం సాయంత్రం చిన్నపాటి వర్షం కురిసింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement