టీడీపీ ఎంపీ శివప్రసాద్.. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను భూకబ్జాదారుడిగా పేర్కొనడం దారుణమని, వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో అవాస్తవాలు మాట్లాడారని శివప్రసాద్ అన్నారు.
Published Sat, Apr 15 2017 3:16 PM | Last Updated on Wed, Mar 20 2024 3:35 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement