'నంగనాచి నాయకులను నమ్మొద్దు' | telangana-govt-release-rs-4-250-crore-for-crop-loan-waiver | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 22 2014 6:42 PM | Last Updated on Thu, Mar 21 2024 8:10 PM

పంట రుణాల మాఫీపై తమ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని తెలంగాణ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఈటెల రాజేందర్ అన్నారు. రుణమాఫీపై మంత్రివర్గ సబ్ కమిటీ చేసిన ప్రతిపాదనలకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారని వారు వెల్లడించారు. రుణమాఫీ కోసం రూ.4,250 కోట్లు చెల్లించనున్నట్టు తెలిపారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement