ప్రొఫెసర్లను(ఆచార్యులను) నరికి చంపుతామంటూ గుంటూరు మెడికల్ కాలేజీకి వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, వారిని తాము క్షమించబోమని తగిన విధంగా శిక్షిస్తామంటూ ఆ లేఖ పేర్కొంది.
Dec 31 2016 7:07 AM | Updated on Mar 22 2024 11:05 AM
ప్రొఫెసర్లను(ఆచార్యులను) నరికి చంపుతామంటూ గుంటూరు మెడికల్ కాలేజీకి వచ్చిన ఓ లేఖ కలకలం రేపుతోంది. మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ల ఆగడాలు ఎక్కువయ్యాయని, వారిని తాము క్షమించబోమని తగిన విధంగా శిక్షిస్తామంటూ ఆ లేఖ పేర్కొంది.