రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | Woman killed in road accident | Sakshi

Published Thu, Oct 13 2016 9:37 AM | Last Updated on Thu, Mar 21 2024 10:47 AM

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో గురువారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఒక మహిళ చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కోవూరు మండలం లేగుంటపాడుకు చెందిన తేజ(35), ఆమె తమ్ముడు అభిలాష్(30) నెల్లూరు సింహపురి ఆస్పత్రిలో ఉన్న తమ తల్లికి సాయంగా ఉన్నారు. గురువారం ఉదయం వారు ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్తుండగా ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఎదురుగా రాంగ్ రూట్‌లో వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement