టాప్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ వన్డే క్రికెట్లో మాత్రమే చాంపియన్ అని, కానీ, టీ20లో అతను ఏమాత్రం రాణించగలడు అన్నది సందేహాస్పదమేనని చెప్పాడు.
Published Fri, Apr 14 2017 7:29 AM | Last Updated on Thu, Mar 21 2024 8:58 PM
టాప్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ధోనీ వన్డే క్రికెట్లో మాత్రమే చాంపియన్ అని, కానీ, టీ20లో అతను ఏమాత్రం రాణించగలడు అన్నది సందేహాస్పదమేనని చెప్పాడు.