200కుపైగా కంపెనీలతో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం | Genome Valley 2.0 To Be Developed in Hyderabad | Sakshi
Sakshi News home page

Feb 23 2018 8:38 AM | Updated on Mar 22 2024 11:22 AM

ఫార్మా, జీవశాస్త్ర రంగాల్లో హైదరాబాద్‌ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 200కుపైగా అంతర్జాతీయ స్థాయి కంపెనీలు, స్టార్టప్‌లతో కూడిన జినోమ్‌ వ్యాలీని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీనిని జినోమ్‌ వ్యాలీ 2.0 (రెండో దశ)గా ఆయన అభివర్ణించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement