ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు | Andhra Pradesh Cabinet Ministers Portfolios | Sakshi
Sakshi News home page

ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు

Jun 8 2019 4:39 PM | Updated on Mar 22 2024 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన 25 మందికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శాఖలు కేటాయించారు. దీనికి గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదముద్ర వేశారు. ఐదుగురు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. ఆళ్ల నాని, అంజాద్‌ భాషా, నారాయణస్వామి, పిల్లి సుభాష్‌చంద్రబోస్‌, పుష్పశ్రీవాణిలకు ఉప ముఖ్యమంత్రి హోదా లభించింది. ఈ మేరకు శనివారం సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అధికారిక ట్విటర్‌ పేజీలోనూ ఈ వివరాలు పొందుపరిచారు. మేకతోటి సుచరితకు కీలకమైన హోంశాఖను అప్పగించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement