గజేంద్ర కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు | Business Man Gajendra Kidnapped By Friend For Money | Sakshi
Sakshi News home page

గజేంద్ర కిడ్నాప్‌ కేసు ఛేదించిన పోలీసులు

Jul 30 2019 1:14 PM | Updated on Mar 20 2024 5:21 PM

దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర పరఖ్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్‌ చేశారని, ఆయనకు తెలిసిన వారే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement