అమెరికాలోని దోపిడీ దొంగల కాల్పుల్లో హైదరాబాద్ వాసికి గాయాలు అయ్యాయి. టోలిచౌకీకి చెందిన సయ్యద్ బాక్రీ హుస్సేన్ దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. దీంతో ఆయనను ప్రస్తుతం అమెరికాలోని సౌత్ సుబర్బన్ డాల్టన్ క్రిస్ట్ ఆస్పత్రిలో చేర్చించారు.
Dec 30 2017 10:35 AM | Updated on Mar 20 2024 5:05 PM
అమెరికాలోని దోపిడీ దొంగల కాల్పుల్లో హైదరాబాద్ వాసికి గాయాలు అయ్యాయి. టోలిచౌకీకి చెందిన సయ్యద్ బాక్రీ హుస్సేన్ దుండగులు జరిపిన కాల్పుల్లో గాయపడ్డారు. దీంతో ఆయనను ప్రస్తుతం అమెరికాలోని సౌత్ సుబర్బన్ డాల్టన్ క్రిస్ట్ ఆస్పత్రిలో చేర్చించారు.