సచివాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన | CM KCR Lays Foundation Stone For New Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయానికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన

Published Thu, Jun 27 2019 11:15 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

నూతన సచివాలయ భవన నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం శంకుస్థాపన చేశారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో సచివాలయంలోని డీ–బ్లాక్‌ వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న పార్కులో కొత్త భవన నిర్మాణానికి కేసీఆర్‌ భూమిపూజ చేశారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జడ్పీఛైర్మన్లు హాజరయ్యారు. రూ. 400 కోట్లతో నూతన సచివాలయ భవన నిర్మాణం జరగనుంది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement