క‌రోనా : సీఎం స‌హాయ‌నిధికి విరాళాలు | Covid-19,Donations Given To Andra pradesh CM Relief Fund | Sakshi
Sakshi News home page

క‌రోనా : సీఎం స‌హాయ‌నిధికి విరాళాలు

Apr 8 2020 6:30 PM | Updated on Mar 21 2024 11:47 AM

సాక్షి,అమ‌రావ‌తి : క‌రోనా నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి రాంకీ ఎన్విరో ఇంజ‌నీర్స్ లిమిటెడ్ కంపెనీ మూడు కోట్ల రూపాయ‌ల విరాళాన్ని అందించింది. ఈ మేర‌కు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో రాంకీ ఎన్విరో ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ ఎండీ, సీఈవో ఎం.గౌతమ్‌ రెడ్డి,  ఆళ్ల శరణ్ సీఎం జ‌గన్‌ను  క‌లిసి చెక్కును అంద‌జేశారు. దీంతో పాటు రెండు కోట్ల విలువైన పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా అందించనున్నట్టు ప్ర‌క‌టించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement