మనస్తాపంతో జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య | Doctor Shilpa Commit Suicide in Chittoor | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య

Published Tue, Aug 7 2018 11:44 AM | Last Updated on Thu, Mar 21 2024 5:25 PM

చిత్తూరు జిల్లా పీలేరులోని జాగృతి అపార్టుమెంటులో శిల్ప అనే జూనియర్‌ డాక్టర్‌ ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఐదేళ్ల క్రితం రూపేశ్‌ కుమార్‌ అనే వ్యక్తితో శిల్పకు ప్రేమ వివాహం జరిగింది. శిల్ప, తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలోని పీడీయాట్రిక్‌ డిపార్టుమెంటులో పీజీ స్టూడెంట్‌. తనను కొంత మంది ప్రొఫెసర్లు వేధిస్తున్నారంటూ గత ఏప్రిల్‌ నెలలో ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అధికారులకు, గవర్నర్‌కు శిల్ప ఫిర్యాదు కూడా చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement