ఇన్నాళ్లు గుర్తుకు రాని హాజీపూర్‌.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా | Hajipur Villagers Rejects TRS Leaders Solidarity | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లు గుర్తుకు రాని హాజీపూర్‌.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా

May 16 2019 5:54 PM | Updated on Mar 21 2024 11:09 AM

బాలికల వరసు హత్యలతో భయానకంగా మారిన బొమ్మలరామారం మండలం హాజీపూర్‌లో ఉద్రిక్తత చోటుచేసుంది. సీరియల్‌ కిల్లర్‌ శ్రీనివాస్‌రెడ్డిని ఉరితీయాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయమందించాలని డిమాండ్‌ చేస్తూ హాజీపూర్‌ గ్రామస్తులు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వారికి సంఘీభావం తెలపడానికి టీఆర్‌ఎస్‌ నేతలు రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. గత మూడు వారాలుగా గుర్తుకు రాని హాజీపూర్‌.. ఇప్పుడే గుర్తుకు వచ్చిందా.. అని గ్రామస్తులు, బాధితులు వారిని నిలదీశారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement