ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో సోమవారం అర్థరాత్రి సమయంలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతుడు ఢిల్లీకి చెందిన మునీత్గా పోలీసులు భావిస్తున్నారు