ఎన్నికల తర్వాతే కొత్త మున్సిపల్‌ చట్టం | Now, Telangana to focus on municipal election | Sakshi
Sakshi News home page

ఎన్నికల తర్వాతే కొత్త మున్సిపల్‌ చట్టం

Jun 29 2019 7:53 AM | Updated on Mar 22 2024 10:40 AM

ప్రస్తుత మున్సిపల్‌ చట్టం ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పురపాలక చట్టం కొలిక్కి రాకపోవడంతో చట్ట సవరణతో వార్డుల సంఖ్యను ఖరారు చేసింది. దీనికి అనుగుణంగా శుక్రవారం అర్డినెన్స్‌ జారీ చేసింది. జూలై నెలాఖరులోగా ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 138 పట్టణ స్థానిక సంస్థల్లో డివిజన్లు/వార్డుల సంఖ్యను ప్రకటించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement