చంద్రబాబుకు స్టేట్‌ కన్న రియల్‌ఎస్టేట్‌ మీదనే ప్రేమ | Pilli Subhash Chandra Bose Speech In Kakinada Over Capital Cities Of AP | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు స్టేట్‌ కన్న రియల్‌ఎస్టేట్‌ మీదనే ప్రేమ

Published Sat, Dec 21 2019 6:47 PM | Last Updated on Fri, Mar 22 2024 10:49 AM

అధికార వికేంద్రీకరణతో ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారని డిప్యూటీ సీఎం పిల్లి సుభాస్ చంద్రబోస్‌ శనివారం అన్నారు. జిల్లాలో నిర్వహించిన వైఎస్సార్‌ నేతన్న నేస్తం ఆవిష్కరణ మహోత్సవాలు కార్యక్రమంలో ఆయన పాలల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ.. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా రెండో రాజధానిని హైదరాబాదులో పెట్టాలని ఆనాడు డా. బి.ఆర్. అంబేద్కర్ చెప్పారని తెలిపారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement