జిల్లాలో ర్యాగింగ్ కలకలం సంచలనంగా మారింది. నిజామాబాద్ మెడికల్ కళాశాల విద్యార్థిని తనను కొంతమంది ర్యాంగింగ్ చేస్తున్నారంటూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.
Sep 4 2019 2:03 PM | Updated on Mar 21 2024 11:34 AM
జిల్లాలో ర్యాగింగ్ కలకలం సంచలనంగా మారింది. నిజామాబాద్ మెడికల్ కళాశాల విద్యార్థిని తనను కొంతమంది ర్యాంగింగ్ చేస్తున్నారంటూ తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు.