ఏపీ సచివాలయానికి వెళ్ళడానికి కొత్త నిబంధనలు | Restrictions In Andhra Pradesh Secretariat | Sakshi
Sakshi News home page

Jun 22 2018 7:44 PM | Updated on Mar 21 2024 6:45 PM

ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి వెళుతున్నారా? కాస్త ఆగండి. ఇంతకుముందులా మీరు సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు. సందర్శకులను నియంత్రించేందుకు చంద్రబాబు సర్కారు గట్టి చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబుతో సోమవారం నాయీ బ్రాహ్మణుల వివాదం నేపథ్యంలో సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) హడావుడిగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై పేషీలనుంచి జారీ చేసే పాసులు, ఫోనుకాల్స్ ను అనుమతించకూడదని నిర్ణయించింది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement