రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి | road Accident in rangareddy | Sakshi
Sakshi News home page

Published Sat, Mar 17 2018 11:26 AM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

రంగారెడ్డి కడ్తాల్ మండలం మైసిగండి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న టిప్పర్‌ను వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ఘటనలోఇద్దరు మృతి చెందగా, ఏడుగురికి  తీవ్ర గాయాలయ్యాయి.   కారులో ఇరుక్కొని ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని స్థానికులు అతికష్టం మీద బయటకు తీశారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement