ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ట్రాప్ చేసిన ఎస్‌ఐ | SI trapped woman in Hyderabad | Sakshi
Sakshi News home page

ఫిర్యాదు చేసేందుకు వచ్చిన మహిళను ట్రాప్ చేసిన ఎస్‌ఐ

Jan 31 2018 9:49 AM | Updated on Mar 20 2024 3:30 PM

హైదరాబాద్‌లో మరో ఖాకీ నిర్వాకం బయటపడింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను ఎస్‌ఐ నర్సింహులు ట్రాప్‌ చేశాడు. ఈ విషయం ఆ మహిళ భర్త సతీష్‌కు తెలియడంతో ఆమెను మందలించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఎస్‌ఐ నర్సింహులు ఏకంగా సతీష్‌ను బెదిరించాడు

Advertisement
 
Advertisement

పోల్

Advertisement