టీడీపీది నీచ రాజకీయాలు! | TDP Plays Cheap Politics Says Palnadu TDP Victims | Sakshi
Sakshi News home page

టీడీపీది నీచ రాజకీయాలు!

Sep 11 2019 1:13 PM | Updated on Mar 21 2024 8:31 PM

పల్నాడు ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని అక్కడి స్థానికులు బట్టబయలు చేశారు. టీడీపీ హయాంలోనే తమపై అనేక దాడులు జరిగాయని, పార్టీ మారనందుకు తమపై అనేక అక్రమల కేసులను పెట్టారని టీడీపీ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement