ఉండవల్లి పొలాల్లో ఉద్రిక్తత | Undavalli Farmers Protest | Sakshi
Sakshi News home page

ఉండవల్లి పొలాల్లో ఉద్రిక్తత

Aug 30 2018 1:14 PM | Updated on Mar 22 2024 11:23 AM

తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో రైతుల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తల పరిస్థితులు నెలకొన్నాయి. తమ అనుమతి లేకుండానే పంటపోలాల్లో కరెంట్‌ హైటెన్షన్‌  లైన్‌ ఏర్పాటు చేస్తున్నారంటూ ఉండవల్లి గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. హైటెన్షన్‌ లైన్లను ఏర్పాటు చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement