భర్త ఇంటి ఎదుట భార్య ధర్నా | Woman Protest In Front Of Husband House | Sakshi
Sakshi News home page

Mar 30 2018 11:05 AM | Updated on Mar 22 2024 11:07 AM

ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భర్త తనను కాపురానికి తీసుకొని పోవడం లేదని ఆరోపిస్తూ మండలంలోని సుంకెట్‌లో అర్చిత అనే మహిళ తన కుటుంబ సభ్యులు, దళిత సంఘాల సహకారంతో బైటాయించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. సుంకెట్‌కు చెందిన ప్రశాంత్, అర్చిత హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement