తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌ | YS Jagan Visits Tirumala | Sakshi
Sakshi News home page

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్‌ జగన్‌

May 29 2019 9:00 AM | Updated on Mar 21 2024 8:18 PM

ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ వస్త్రాలు, తిరునామం ధరించి తిరుమల ఆలయానికి వచ్చిన వైఎస్‌ జగన్‌కు ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ మార్గం ద్వారా వైఎస్‌ జగన్‌ ఏడుకొండలపై కొలువై ఉన్న కలియుగ వైకుంఠనాథుడిని దర్శించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement