నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏ మేలు జరిగింది? | ysrcp mla buggana slams chandrababu | Sakshi
Sakshi News home page

నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏ మేలు జరిగింది?

Published Tue, Jan 16 2018 2:37 PM | Last Updated on Fri, Mar 22 2024 11:06 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్లలో సాధించింది ఏమీ లేదని, సంకీర్ణ ప్రభుత్వంలో కేంద్ర మంత్రుల అపాయింట్‌మెంట్లు కూడా చంద్రబాబుకు దొరకడం లేదని విమర్శించారు

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement