విరాట్‌ కోహ్లి రెస్టారెంట్లో సరదాగా ఆర్సీబీ జట్టు | Kohli Gave Feast To Teammates At His Restaurant | Sakshi
Sakshi News home page

May 11 2018 11:50 PM | Updated on Mar 22 2024 11:13 AM

 ఇటీవల హైదరాబాద్‌లో మహ్మద్‌ సిరాజ్‌ ఇంట్లో సందడి చేసిన రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు.. గురువారం రాత్రి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి రెస్టారెంట్లో సరదాగా గడిపారు. ఐపీఎల్‌లో భాగంగా బెంగళూరు జట్టు శనివారం ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌తో తలపడనుంది. అందుకోసం బెంగళూరు ఆటగాళ్లు నిన్న ఢిల్లీకి చేరుకున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement