ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్, వేదిక... ఎన్ని మారినా ఐపీఎల్లో ఢిల్లీ రాత మాత్రం మారడం లేదు. పంజాబ్తో 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్ డెవిల్స్ ఓడింది
Apr 24 2018 7:28 AM | Updated on Mar 21 2024 6:42 PM
ఆటగాళ్లు, కెప్టెన్, కోచ్, వేదిక... ఎన్ని మారినా ఐపీఎల్లో ఢిల్లీ రాత మాత్రం మారడం లేదు. పంజాబ్తో 144 పరుగుల సాధారణ లక్ష్యాన్ని కూడా అందుకోలేక డేర్ డెవిల్స్ ఓడింది