ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి | 1 died in road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని కార్మికుడు మృతి

Dec 26 2015 10:42 AM | Updated on Aug 30 2018 3:56 PM

ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ కార్మికుడు మృతి చెందాడు. శనివారం ఉదయం విశాఖ నగరంలోని గాజువాక ప్రాంతంలో బీహెచ్‌ఈఎల్ సిగ్నల్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

గాజువాక: ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ కార్మికుడు మృతి చెందాడు. శనివారం ఉదయం విశాఖ నగరంలోని గాజువాక ప్రాంతంలో బీహెచ్‌ఈఎల్ సిగ్నల్ పాయింట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నలుగురు కార్మికులు సైకిళ్లపై వెళుతుండగా హైదరాబాద్ వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఓ కార్మికుడిని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు ఒడిస్సా కు చెందిన వాడిగా గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement