ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ : ఒకరి మృతి | 1 died in road accident at west godavari | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ : ఒకరి మృతి

Published Sat, Nov 7 2015 1:01 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని రోడ్డు కం రైల్వే వంతెనపై శనివారం ఆటోను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

కొవ్వూరు: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని రోడ్డు కం రైల్వే వంతెనపై శనివారం ఆటోను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తూర్పుగోదావరి జిల్లా జేగురుపాడుకు చెందిన ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. గాయపడిన వారిని కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరి స్వగ్రామం నుంచి దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని మేరీమాత ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement