14 డిపోల్లో నిలిచిపోయిన 1200 బస్సులు | 12,000 buses go off road in chittoor district | Sakshi
Sakshi News home page

14 డిపోల్లో నిలిచిపోయిన 1200 బస్సులు

Published Wed, Sep 4 2013 8:16 AM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

12,000 buses go off road in chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో సమైక్యపోరు 36వ రోజుకు చేరింది.సమైక్యాంధ్రకు మద్దతుగా 14 డిపోల్లోని 1200 బస్సులు నిలిచిపోయాయి. అయితే తిరుమలకు మినహాయింపు ఇచ్చారు. మరోవైపు జేఏసీ దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. కాగా జిల్లావ్యాప్తంగా నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంటావార్పు కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. విడిపోతే చెడిపోతాం అంటూ నిరసనకారులు ఊరూవాడా కదం తొక్కుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement