విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కె. కోటపాడు మండలం లక్కవారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం పిడుగుపడి నలుగురు రైతులు మరణించారు. ప్రాజెక్టుల బస్సు యాత్రలో ఉన్న స్థానిక వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ముత్యాలనాయుడు ఈ వార్త తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి బయల్దేరి వెళ్లారు.
పిడుగుపడి నలుగురు రైతుల మృతి
Published Fri, Apr 17 2015 8:14 PM | Last Updated on Sun, Sep 3 2017 12:25 AM
Advertisement
Advertisement