శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం | Ambani family visit srivaru | Sakshi

శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం

May 20 2015 1:25 AM | Updated on Sep 3 2017 2:19 AM

శ్రీవారి సేవలో  అంబానీ కుటుంబం

శ్రీవారి సేవలో అంబానీ కుటుంబం

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబెన్ మంగళవారం

తిరుమల: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ, తల్లి కోకిలాబెన్ మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమ యం అనంతరం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నా రు. అనంతరం వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు.

ఐపీఎల్‌లో తమ ముంబై ఇండియన్స్ జట్టు మంగళవారం రాత్రి 8 గంటలకు తొలి క్వాలిఫై మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఉదయం శ్రీవారిని దర్శించుకుని తమ జట్టు విజయం సాధించాలని కోరుకున్నట్లు వారి అనుచరులు విలేకరులకు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement