జూన్‌లో రాజధానికి భూమి పూజ | bhumi puja for ap capital in june | Sakshi
Sakshi News home page

జూన్‌లో రాజధానికి భూమి పూజ

Apr 22 2015 3:46 AM | Updated on Jun 2 2018 3:08 PM

నూతన రాజధానికి జూన్ మొదటివారంలో శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.

తాడికొండ: నూతన రాజధానికి జూన్ మొదటివారంలో శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో పొలం చదును చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకూ 5 వేల ఎకరాలకు సంబంధించి మొత్తం రూ.19.80 కోట్ల కౌలు డీడీలను రైతులకు అందించామన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచనలో పడిందని చెప్పారు. పురపాలక మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ  2018 నాటికి రాజధాని నిర్మాణం తొలిదశ పూర్తవుతుందన్నారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement