రూ.2 కోట్ల విలువైన ఎర్ర చందనం పట్టివేత | Capture of Rs 2 crore redwood | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్ల విలువైన ఎర్ర చందనం పట్టివేత

Published Mon, Feb 2 2015 7:13 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

చిత్తూరు జిల్లా:  చంద్రగిరి మండలం శ్రీవారిమెట్టు అటవీప్రాంతంలో అటవీశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు కూలీలను అరెస్టు చేశారు. ఎర్ర చందనం విలువ రూ.2 కోట్ల మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement