సచివాలయంలోకి వెళ్లిన చంద్రబాబు | chandra babu naidu enters secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలోకి వెళ్లిన చంద్రబాబు

Published Fri, Oct 3 2014 3:25 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

సచివాలయంలోకి వెళ్లిన చంద్రబాబు - Sakshi

సచివాలయంలోకి వెళ్లిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలోకి అడుగుపెట్టారు. 8వ అంతస్తులో ఉన్న ఎల్ బ్లాకులోని తన ఛాంబర్ లోకి ఆయన విజయదశమి రోజును ముహూర్తంగా ఎంచుకుని వెళ్లారు.

ఈ ఛాంబర్ కోసం పలుమార్లు మార్పులు, చేర్పులు జరిగిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులు స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement