
నగరం దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: నారాయణ
తూర్పు గోదావరి జిల్లా మామిడివరం మండంలోని నగరం జరిగిన గ్యాస్ పైప్ లైన్ దుర్ఘటనపై దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐచే విచారణ చేయించాలని సీపీఐ నేత కే.నారాయణ డిమాండ్ చేశారు.
Published Mon, Jun 30 2014 9:03 PM | Last Updated on Sat, Sep 2 2017 9:36 AM
నగరం దుర్ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి: నారాయణ
తూర్పు గోదావరి జిల్లా మామిడివరం మండంలోని నగరం జరిగిన గ్యాస్ పైప్ లైన్ దుర్ఘటనపై దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐచే విచారణ చేయించాలని సీపీఐ నేత కే.నారాయణ డిమాండ్ చేశారు.