తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Devotees rush is reduced in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Wed, Dec 31 2014 6:17 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, నడకదారి భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.  5 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత, రూ.50,రూ 500ల గదుల కోసం భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 3 కంపార్ట్‌మెంట్లు నిండాయి.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం :

గదుల వివరాలు:
ఉచిత గదులు  - 59 ఖాళీగా ఉన్నాయి.
రూ.50 గదులు - 13 ఖాళీగా ఉన్నాయి.
రూ.100 గదులు    -ఖాళీగా లేవు
రూ.500 గదులు    -  9 ఖాళీగా ఉన్నాయి.

ఆర్జితసేవలన్నీ గురువారం వైకుంఠ ఏకాదశి ఉన్న కారణంగా రద్దుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement