తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ | Devotees rush is still continued in Tirumala on Dec 26 | Sakshi
Sakshi News home page

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Published Sat, Dec 27 2014 6:24 AM | Last Updated on Tue, Aug 28 2018 5:54 PM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - Sakshi

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు, కాలినడకన భక్తులకు 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఉచిత, రూ.50, రూ.100, రూ. 500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండి పోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.

 గదుల వివరాలు:
 ఉచిత గదులు  - ఖాళీ లేవు
 రూ.50 గదులు - ఖాళీ లేవు
 రూ.100 గదులు- ఖాళీ లేవు
 రూ.500 గదులు- ఖాళీ లేవు

ఆర్జితసేవల టికెట్ల వివరాలు :
 ఆర్జిత బ్రహ్మోత్సవం -  71 ఖాళీగా ఉన్నాయి.
 సహస్ర దీపాలంకరణసేవ - 45 ఖాళీగా ఉన్నాయి.
 వసంతోత్సవం - ఖాళీ లేవు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement