బురదకాలువకు గండి: గ్రామం జలమయం | Flood water enters 7 villages | Sakshi
Sakshi News home page

బురదకాలువకు గండి: గ్రామం జలమయం

Sep 20 2015 9:46 AM | Updated on Sep 3 2017 9:41 AM

బురద కాలువకు గండి పడటంతో ఓ గ్రామం జలమయం అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది.

రాజానగరం (తూర్పుగోదావరి) : బురద కాలువకు గండి పడటంతో ఓ గ్రామం జలమయం అయింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలంలో ఆదివారం ఉదయం ఈ సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని కోరుకొండ గ్రామంలో ప్రవహించే బురుద కాలువకు గండిపడింది. దీంతో గ్రామంలోని ఇళ్లు మునిగిపోయాయి. దీంతో దాదాపు ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement