గూడెపువలసలో మళ్లీ ఉద్రిక్తత | HighTension in gudepuvalasa in vizianagaram District | Sakshi
Sakshi News home page

గూడెపువలసలో మళ్లీ ఉద్రిక్తత

Published Thu, Dec 10 2015 11:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:47 PM

గూడెపువలసలో మళ్లీ ఉద్రిక్తత

గూడెపువలసలో మళ్లీ ఉద్రిక్తత

విజయనగరం : విజయనగరం జిల్లా భోగాపురం మండలం గూడెపువలసలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. విమానాశ్రయం కోసం సర్వే నిర్వహిస్తున్న అధికారులను గ్రామానికి చెందిన రైతులు అడ్డుకుని... అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకుని... 30 రైతులను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement