విశాఖ జిల్లాలో భూకబ్జారాయుళ్ల ఆగడాలు | Land mafia violence in Visakhapatnam district | Sakshi
Sakshi News home page

విశాఖ జిల్లాలో భూకబ్జారాయుళ్ల ఆగడాలు

Published Fri, Dec 27 2013 2:32 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

తిమ్మాపురంలో భూకబ్జారాయుళ్ల ఆగడాలు శృతిమించాయి.

విశాఖపట్నం: జిల్లాలోని తిమ్మాపురంలో భూకబ్జారాయుళ్ల ఆగడాలు శృతిమించాయి.  మహిళలంతా తమకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించినందుకు  భూకబ్జారాయుళ్లు మహిళలనే కనీస గౌరవభావం లేకుండా అసభ్యంగా ప్రవర్తించారంటూ ఆరోపించారు. దీంతో మహిళలు తమకు న్యాయం చేయాల్సిందిగా కోరుతూ అక్కడి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశారు.

ఇదిలా ఉండగా  ఓ మహిళ భూకబ్జారాయుళ్లు తనను వివస్త్రను చేశారని పోలీసులను ఆశ్రయించింది. భూకబ్జారాయుళ్ల ఆగడాలను అడ్డుకోవాలని  ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement